చరణాలే శరణు
భక్తుల సమస్త పాప సంహారకాలశ్రీ వారి దివ్య చరణాలు. అవి ఆశ్రితులకు మోక్ష ప్రదాయకాలు. సర్వాంతర్యామి మంగళ చరణాల ప్రాశస్త్యం అనేక సందర్భాల్లో వెల్లడైంది. ప్రహ్లాదుడు జన్మతః విష్ణు భక్తుడు. అతడి మనసు ఎల్లప్పుడూ శ్రీ హరిపాదపద్మాలపై నేలగ్నమై ఉండేది.పోతనఅనేకసందర్భాల్లో ప్రహ్లాదుణ్ని హరిపాద పయోరుహ చింతనాక్రియ…
Image
ఆది శేషుని ఆశ
శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్నికలిగిస్తుంటుంది. ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ కూడా పెద్ద సమస్య అనిపించలేదు. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలావుండగా, ఒకరోజున ఆదిశేషునిశ్రీ మహావిష్ణువు మోయలేనంత బరువుగా అన…
Image
ఊర్వశిపురూరవులు
దగ్గరలో ఉన్న నర నారాయణాశ్రమానికి చేరారు. శివుడు పార్వతీదేవిని ఎంతగానో సముదాయించి ఆమెను ఓదార్చాడు. శంకరుడు ఆవేశంతో ఈరోజు నుండి ఏ పురుషుడైనా ఈ ఉద్యానవనంలోకి అడుగుపెడితే తక్షణం స్త్రీగా మారిపోవు గాక! అని శపించాడు. అప్పటినుండి తెలిసినవారెవరు ఆ వనంలోకి అడుగుపెట్టరు. సుద్యుమ్నునికి ఈ విషయం తెలియక ఆ ఉద్యా…
Image
మన మహర్షులు
అగస్త్యమహరికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్నీ దేవతలే చేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకీ చెట్టుకి తలక్రిందులుగాబ్రీ లాడుతూ ఉన్న మునులచ సి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్యమహర్షి. ఆ మునులు అగస్త్యుయా సి నాయనా! మమ్మల్ని పితృ…
Image
శ్రీవారి కథలు -శ్రీ నివాస దీక్షితులు
పూర్వం చంద్రవంశపు రాజైన నందుడు తనకి వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన ధర్మగుప్తునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు. తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి రేవా నదీ తీరానికి వెళ్ళాడు. ధర్మగుప్తుడు కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని పాల…
Image